అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
అశ్విన్, జడేజా టాప్–2 ర్యాంక్స్ పదిలం
Published on Mon, 01/09/2017 - 00:32
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో అశ్విన్ 887 పాయింట్లతో టాప్ ర్యాంక్లో, జడేజా 879 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. పేస్ బౌలింగ్ విభాగంలో డేల్ స్టెయిన్ను నాలుగో స్థానానికి నెట్టి ఆస్ట్రేలియా పేస్ బౌలర్ హాజల్వుడ్ మూడో స్థానానికి చేరుకున్నాడు.
#
Tags