నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నవంబర్లో ఆసియా హ్యాండ్బాల్ టోర్నీ
Published on Fri, 09/08/2017 - 10:48
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఆసియా స్థాయి మెగా టోర్నమెంట్కు రంగం సిద్ధమైంది. భారత హ్యాండ్బాల్ సమాఖ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఆసియా హ్యాండ్బాల్ చాంపియన్షిప్’కు నగరం ఆతిథ్యమివ్వనుంది. ఈమేరకు గురువారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు టోర్నీ వివరాలు వెల్లడించారు.
యూసుఫ్గూడలోని కేబీబీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 20 నుంచి 30 వరకు ఈ మెగా టోర్నీ జరగనుందని భారత హ్యాండ్బాల్ సమాఖ్య కార్యదర్శి ఆనందేశ్వర్ పాండే తెలిపారు. ఈ టోర్నీలో భారత్తో పాటు ఖతర్కు చెందిన 2 జట్లు, ఇరాన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, యూఏఈ, ఉజ్బెకిస్థాన్, ఇరాక్ జట్లు తలపడతాయని రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి ఎస్. పవన్ కుమార్ చెప్పారు.
#
Tags