ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫైనల్లో జీవన్ జంట
Published on Sat, 09/29/2018 - 02:20
న్యూఢిల్లీ: చెంగ్డూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు జీవన్ నెడుంజెళియన్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో జీవన్–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) ద్వయం 7–5, 6–1తో గిడో పెల్లా (అర్జెంటీనా)–జావో సౌసా (పోర్చుగల్) జోడీపై గెలిచింది. జీవన్ కెరీర్లో ఇది రెండో ఏటీపీ డబుల్స్ ఫైనల్. 2017లో అతను రోహన్ బోపన్నతో కలిసి చెన్నై ఓపెన్లో టైటిల్ గెలిచాడు.
#
Tags