నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆసీస్ నడ్డివిరిచిన కృనాల్.. భారత్ లక్ష్యం 165
Published on Sun, 11/25/2018 - 15:08
సిడ్నీ : మూడు టీ20 సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20లో భారత ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా బంతితో చెలరేగాడు. తొలి మ్యాచ్లో దారుణంగా పరుగులు సమర్పించుకోని విమర్శలపాలైన కృనాల్.. ఈ మ్యాచ్లో రాణించి లెక్కసరిచేశాడు. కృనాల్ దెబ్బకు ఆసీస్.. భారత్కు 165 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ను కృనాల్ (4/36) దెబ్బతీశాడు. ఆసీస్ బ్యాట్స్మెన్లో.. డీఆర్సీ షార్ట్ (33), ఆరోన్ ఫించ్ (28), క్యారీ (27), స్టోయినిస్ (25 నాటౌట్)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు ఆసీస్ ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కృనాల్కు నాలుగు, కుల్దీప్ ఒక వికెట్ దక్కింది.
#
Tags