ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీమిండియా లక్ష్యం 299
Published on Tue, 01/15/2019 - 12:45
అడిలైడ్: భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. టీమిండియాకు 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షాన్ మార్ష్ సెంచరీకి మ్యాక్స్వెల్ మెరుపులు తోడవడంతో ఆసీస్ మంచి స్కోరు సాధించింది. మార్ష్ 123 బంతుల్లో 11 ఫోర్లతో 3 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. మ్యాక్స్వెల్ 37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్తో 48 పరుగులు బాదాడు.
అలెక్స్ క్యారీ 18, ఖవాజా 21, పీటర్ హ్యాండ్స్కోంబ్ 20, స్టొయినిస్ 29, లయన్ 12 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, మహ్మద్ షమి 3 వికెట్లు పడగొట్టారు. జడేజా ఒక వికెట్ తీశాడు.
#
Tags