చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వరల్డ్ కప్కు రేపు ఆసీస్ జట్టు ప్రకటన
Published on Mon, 02/08/2016 - 17:27
ఆక్లాండ్:త్వరలో భారత్ లో జరుగనున్న టీ 20 వరల్డ్ కప్ ట్రోఫీలో పాల్గొనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మంగళవారం ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా) సెలక్టర్ రాడ్ మార్ష్ స్పష్టం చేశారు. దీంతో పాటు మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ఆసీస్ జట్టును ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు మూడు వన్డేల సిరీస్ తో పాటు, రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
#
Tags