ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ షాక్!
Published on Sat, 11/01/2014 - 15:36
బ్రిడ్జ్ టౌన్: భారత పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) భారీ మూల్యాన్ని చెల్లించుకోనుంది. భారత పర్యటన నుంచి వైదొలగడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) 42 మిలియన్ డాలర్ల దావాను దాఖలు చేసింది.
వన్డే, టెస్ట్ మ్యాచ్ ల నుంచి వెస్టిండీస్ జట్టు తప్పుకోవడం వల్ల 41.97 మిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లందని బీసీసీఐ అధికారులు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు తెలిపారు. 15 రోజుల్లోగా పరిహారాన్ని ఏప్పటిలోగా చెల్లిస్తారనే విషయాన్ని 15 రోజుల్లో స్పష్టం చేయాలని వెస్టిండీస్ బోర్డును బీసీసీఐ కోరింది.
#
Tags