కవితకు బిగ్ షాక్...నో బెయిల్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డబుల్స్ విజేత దివిజ్ జోడి
Published on Sat, 11/25/2017 - 00:55
బెంగళూరు: భారత ఆటగాడు దివిజ్ శరణ్ బెంగళూరు ఓపెన్లో డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో దివిజ్ (భారత్)–ఎల్గిన్ (రష్యా) జోడి 6–3, 6–0తో క్రొయేషియా జంట ఇవాన్ సబనోవ్–మాటెజ్ సబనోవ్పై విజయం సాధించింది.
యూకీ బాంబ్రీకి షాక్
భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నాగల్ జోరు బెంగళూరు ఓపెన్లోనూ కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన సెమీస్ మ్యాచ్లో సహచరుడు, టాప్ సింగిల్స్ ప్లేయర్ యుకీ బాంబ్రీపై 6–4, 6–0తో విజయం సాధించి నాగల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఫైనల్లో బ్రిటన్కు చెందిన జే క్లార్క్తో నాగల్ తలపడనున్నాడు. ఈ మ్యాచ్ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాలో చోటు దక్కించుకోవాలనుకున్న బాంబ్రీ ఆశలు సన్నగిల్లాయి.
#
Tags