రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాక్తో భారత్ డేవిస్కప్ పోరు
Published on Thu, 02/07/2019 - 02:47
నాగ్పూర్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు డేవిస్ కప్లో తలపడనున్నాయి. విదేశీ గడ్డపై ఆడాల్సిన ఈ టెన్నిస్ పోరులో భారత్... పాక్తో పోటీపడుతుంది. అయితే పాక్లో భారత్ ఆడే పరిస్థితి లేకపోవడంతో తటస్థ వేదికపై ఈ పోరు జరిగే అవకాశముంది. చివరి సారిగా భారత్ 1964లో పాకిస్తాన్లో డేవిస్ కప్ మ్యాచ్లు ఆడింది. తాజా ‘డ్రా’లో భాగంగా భారత్, పాక్లు ఈ సెప్టెంబర్లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్కు అర్హత సాధిస్తుంది. గతంలో మలేసియా (1973) తటస్థ వేదికపై చిరకాల ప్రత్యర్థులు తలపడ్డాయి.
#
Tags