వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కామన్వెల్త్ గేమ్స్: భారత్ రజత 'ప్రకాశం'
Published on Sat, 07/26/2014 - 17:14
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ షూటర్ల హవా కొనసాగుతోంది. షూటింగ్లో భారత్కు మరో పతకం దక్కింది. శనివారం జరిగిన పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ షూటర్ ప్రకాశ్ నంజప్ప రజత పతకం సాధించాడు.
ప్రకాశ్ 198.2 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి పతకం సొంతం చేసుకున్నాడు. ఈ ఈవెంట్లో డానియల్ రెపచొలి 199.5 పాయింట్లతో ప్రథమ స్థానం సాధించి పసిడి దక్కించుకున్నాడు. కాగా ఇదే విభాగంలో మరో భారత షూటర్ ఓం ప్రకాశ్ పాల్గొన్న ఫైనల్స్కు ముందే వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత షూటర్లు అభినవ్ బింద్రా స్వర్ణం, మలైకా గోయెల్ రజతం సాధించిన సంగతి తెలిసిందే.
#
Tags