నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆసియా బాక్సింగ్ టోర్నీలో ఆరు పతకాలు ఖాయం
Published on Tue, 08/11/2015 - 00:26
న్యూఢిల్లీ: ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. చైనాలో జరుగుతున్న ఈ పోటీల్లో సర్జూబాల (48 కేజీలు), మీనా కుమారి దేవి (54 కేజీలు), బాసుమత్రి (57 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), స్వీటీ (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో తమ ప్రత్యర్థులను ఓడించారు.
#
Tags