వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
15 ఏళ్లకే వింబుల్డన్ బరిలోకి!
Published on Fri, 06/28/2019 - 21:33
లండన్: అమెరికా టీనేజ్ సంచలనం కోరి గౌఫ్ ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో కొత్త రికార్డు సృష్టించింది. ఓపెన్ శకంలో (1968 నుంచి) మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందిన అతి పిన్న వయస్కురాలిగా (15 ఏళ్ల 122 రోజులు) ఆమె చరిత్ర సృష్టించింది. క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్లో కోరి గౌఫ్ 6–1, 6–1తో 19వ సీడ్ గ్రీట్ మినెన్ (బెల్జియం)పై విజయం సాధించింది. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో అమెరికా దిగ్గజం వీనస్ విలియమ్స్తో కోరి గౌఫ్ తలపడుతుంది. 2009 వింబుల్డన్లో బ్రిటన్కు చెందిన లారా రాబ్సన్ 15 ఏళ్ల వయసులో మెయిన్ ‘డ్రా’లో ఆడింది. అయితే లారా రాబ్సన్కు టోర్నీ నిర్వాహకులు నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడేందుకు వైల్డ్ కార్డు ఇచ్చారు.
#
Tags