పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లంకతో రెండో వన్డే: ధావన్ హాఫ్ సెంచరీ
Published on Wed, 12/13/2017 - 12:40
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ధావన్ అర్ధ సెంచరీ సాధించాడు. 47 బంతుల్లో 7 ఫోర్లతో కెరీర్లో 23 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక రోహిత్(23) నిలకడగా ఆడుతున్నాడు. దీంతో భారత్ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఇక తొలి మ్యాచ్లో దారుణంగా విఫలమైన ధావన్ ఈ మ్యాచ్లో లంక బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ప్రదీప్ వేసిన 13 ఓవర్లో మూడు ఫోర్లతో 15 పరుగులు పిండుకున్నాడు. తొలి పది ఓవర్లు నెమ్మదిగా ఆడిన ఈ జోడి అనంతరం పరుగుల వేగాన్ని పెంచింది.
#
Tags