నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
క్వార్టర్స్లో దివిజ్ శరణ్ జంట
Published on Thu, 08/02/2018 - 10:36
న్యూఢిల్లీ: అమెరికాలో జరుగుతున్న సిటీ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో దివిజ్ శరణ్ (భారత్) జంట క్వార్టర్ ఫైనల్ చేరింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్–ఆర్టెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట 7–6 (7/2), 3–6, 10–7తో లియాండర్ పేస్ (భారత్)–సెరెటాని (అమెరికా) జోడీపై ‘సూపర్ టైబ్రేక్’లో గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. గురువారం జరుగనున్న క్వార్టర్స్లో దివిజ్–సితాక్ జంట జేమీ ముర్రే, (ఇంగ్లండ్)–బ్రూనో సోరెస్ (బ్రెజిల్) ద్వయంతో తలపడనుంది.
#
Tags