amp pages | Sakshi

క్వార్టర్స్‌లో దివిజ్‌ శరణ్‌ జంట

Published on Thu, 08/02/2018 - 10:36

న్యూఢిల్లీ: అమెరికాలో జరుగుతున్న సిటీ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీలో దివిజ్‌ శరణ్‌ (భారత్‌) జంట క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో దివిజ్‌ శరణ్‌–ఆర్టెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) జంట 7–6 (7/2), 3–6, 10–7తో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–సెరెటాని (అమెరికా) జోడీపై ‘సూపర్‌ టైబ్రేక్‌’లో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం జరుగనున్న క్వార్టర్స్‌లో దివిజ్‌–సితాక్‌ జంట జేమీ ముర్రే, (ఇంగ్లండ్‌)–బ్రూనో సోరెస్‌ (బ్రెజిల్‌) ద్వయంతో తలపడనుంది.  

Videos

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

ఏపీలో కాంగ్రెస్ కి ఒక సీటు కూడా రాదు

చిరు పై పోసాని సంచలన కామెంట్స్

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

Photos

+5

ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)