వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మెరుగ్గా రాణిస్తా: హరికృష్ణ
Published on Thu, 07/06/2017 - 00:56
జెనీవా (స్విట్జర్లాండ్): వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో స్థానం సంపాదించడమే లక్ష్యంగా... భారత గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ గురువారం మొదలయ్యే జెనీవా ఫిడే గ్రాండ్ప్రి టోర్నీ బరిలోకి దిగనున్నాడు. 18 మంది గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్ల స్విస్ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీ ఈనెల 15న ముగుస్తుంది. ‘మాస్కో టోర్నీ తర్వాత లభించిన ఖాళీ సమయంలో జెనీవా టోర్నీకి సిద్ధమయ్యాను. గతంలోకంటే మెరుగైన ప్రదర్శన చేస్తానని ఆశిస్తున్నాను’ అని హరికృష్ణ అన్నాడు.
#
Tags