అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హరినాథ్ దత్తాకు స్వర్ణం
Published on Sun, 03/25/2018 - 10:46
హైదరాబాద్: రాష్ట్ర స్థాయి ఇంటర్ స్కూల్ తైక్వాండో చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన ఎన్. హరినాథ్ దత్తా ఆకట్టుకున్నాడు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
శనివారం జరిగిన సబ్జూనియర్ బాలుర ఫైనల్లో 9 ఏళ్ల హరినాథ్ దత్తా 2–2, 3–2, 3–2తో దుర్గా ప్రేమ్ (వికారాబాద్)పై విజయం సాధించాడు.
#
Tags