నరసాపురం జనసంద్రం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
500వ మ్యాచ్కు భారీ ఏర్పాట్లు ఐపీఎల్ కౌన్సిల్ ప్రకటన
Published on Tue, 04/21/2015 - 00:37
న్యూఢిల్లీ: ఐపీఎల్లో మే 3న ఢిల్లీ, రాజస్తాన్ల మధ్య జరగబోయే మ్యాచ్ లీగ్ చరిత్రలో 500వ మ్యాచ్. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో జరిగే ఈ మ్యాచ్ కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తామని లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సారథ్యంలో కౌన్సిల్ సోమవారం సమావేశమైంది.
దీనికి రవిశాస్త్రి, గంగూలీ కూడా హాజరయ్యారు. ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ను బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి చీఫ్గా నియమించారు. ఏడాది పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అలాగే ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లు పుణే, ముంబైలలో జరుగుతాయి. ఫైనల్ కోల్కతాలోనే నిర్వహిస్తారు. అండర్-23 క్రికెటర్లు రంజీ, టెస్టు క్రికెట్ను సీరియస్గా తీసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో గంగూలీ సూచించాడు.
#
Tags