తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫైనల్లో హుస్సాముద్దీన్
Published on Mon, 02/27/2017 - 01:03
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల 56 కేజీల విభాగం సెమీఫైనల్లో బల్గేరియా బక్సార్ స్టీఫెన్ ఇవనోవ్పై హస్సాముద్దీన్ గెలుపొందాడు. ఫైనల్లో ఉక్రెయిన్కి చెందిన మైకోలా బుత్సెన్కోతో హుస్సాముద్దీన్ తలపడనున్నాడు. మరోవైపు భారత్కే చెందిన అమిత్ పన్గల్ (49 కేజీలు), మీనా కుమారి (54 కేజీలు) సెమీఫైనల్స్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
#
Tags