వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హైదరాబాద్ 438 ఆలౌట్
Published on Mon, 11/07/2016 - 10:31
సాక్షి, హైదరాబాద్: సౌరాష్ట్రతో జరుగుతున్న కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 154.2 ఓవర్లలో 438 పరుగులకు ఆలౌటైంది. 284/3 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్కు షేక్ సొహైల్ (112), జీవీ వినీత్ రెడ్డి (157) సెంచరీలతో భారీ స్కోరును అందించారు. సౌరాష్ట్ర బౌలర్లలో దేవంగ్ 3, కరణ్ 4, ప్రణవ్ కరియా 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర జట్టు 26 ఓవర్లలో వికెట్ నష్టానికి 124 పరుగులు చేసింది.
#
Tags