వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరింత దూకుడుగా.. ఎటాకింగ్ చేస్తా
Published on Tue, 06/14/2016 - 20:02
ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని, మరింత కష్టపడటానికి ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ అంది. తర్వాతి మ్యాచ్ల్లో మరింత దూకుడుగా, ఎటాకింగ్ గేమ్ ఆడుతానని చెప్పింది.
రియో ఒలింపిక్స్లో రాణించి, పతకం గెలవాలని కోరుకుంటున్నట్టు సైనా వెల్లడించింది. ఈ మెగా ఈవెంట్లో తన అత్యుత్తమ స్థాయి ఆటతీరును ప్రదర్శిస్తానని ధీమా వ్యక్తం చేసింది. తన ఆటతీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఆటలో సాంకేతికంగా కూడా పరిణతి చెందాల్సివుందని చెప్పింది. ప్రస్తుతం తాను విజయాలగాడిలో పడ్డానని అంది.
#
Tags