ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాస్త మానవత్వం ఉంటే సరిపోయేది!
Published on Sun, 10/19/2014 - 00:50
భారత్తో సిరీస్ నుంచి తప్పుకోవడంతో తమపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని, నిస్సహాయ స్థితిలో కూడా నిజంవైపే నిలబడ్డామని వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ స్యామీ వ్యాఖ్యానించాడు. ‘ఎప్పుడూ చిరునవ్వుతోనే, విండీస్ పట్ల విధేయతతోనే ఆడాం. మేం అడిగిందల్లా ఈ సిరీస్ కోసం పాత కాంట్రాక్ట్నే కొనసాగించమని. అందుకోసం కాస్త మానవత్వం ఉంటే చాలు. అదే జరిగితే ఇలా చేసేవాళ్లమా’ అని స్యామీ ట్వీట్ చేశాడు.
#
Tags