అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
నార్త్ ఈస్ట్ సెమీస్ ఆశలు సజీవం
Published on Thu, 12/01/2016 - 00:43
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టు తమ సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. ఢిల్లీ డైనమోస్ జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునెటైడ్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
ప్రస్తుతం నార్త్ ఈస్ట్ జట్టు 18 పారుుంట్లతో ఐదో స్థానంలో ఉంది. నార్త్ ఈస్ట్ తరఫున సిత్యాసెన్ సింగ్ (60వ ని.లో), కోఫీ ఎన్డ్రి (71వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఢిల్లీ జట్టుకు పెరీరా (90వ ని.లో) ఏకై క గోల్ అందించాడు. గురువారం జరిగే మ్యాచ్లో ఎఫ్సీ గోవాతో చెన్నైరుున్ ఎఫ్సీ తలపడుతుంది.
#
Tags