రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీటీలో క్లీన్స్వీప్...
Published on Tue, 04/10/2018 - 01:10
పుష్కర కాలం తర్వాత టేబుల్ టెన్నిస్లో భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. 2006 మెల్బోర్న్ గేమ్స్లో పసిడి పతకం నెగ్గిన భారత పురుషుల జట్టు గోల్డ్కోస్ట్లో అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. నైజీరియాతో జరిగిన ఫైనల్లో భారత్ 3–0తో విజయం సాధించింది. ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, హర్మీత్ దేశాయ్, సానిల్ శెట్టి, ఆంథోనీ అమల్రాజ్ భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు.
ఆదివారం భారత మహిళల జట్టు కూడా స్వర్ణం నెగ్గడంతో 2002లో కామన్వెల్త్ గేమ్స్లో టీటీ ప్రవేశ పెట్టాక రెండు టీమ్ ఈవెంట్స్లో భారత్కు పసిడి పతకాలు రావడం ఇదే తొలిసారి.
#
Tags