ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
29న భారత టెస్టు జట్టు ఎంపిక
Published on Thu, 10/24/2013 - 01:28
ముంబై: వచ్చే నెలలో వెస్టిండీస్తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ఈనెల 29న ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నాగ్పూర్లో సమావేశం కానుంది.
ఆస్ట్రేలియాతో ఆరో వన్డే (ఈనెల 30న)కు ఒక్క రోజు ముందు ఈ సమావేశం జరగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. విండీస్తో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ నవంబర్ 6 నుంచి 10 వరకు ఈడెన్ గార్డెన్స్లో; రెండో మ్యాచ్ 14 నుంచి 18 వరకు వాంఖడేలో జరుగుతాయి.
#
Tags