amp pages | Sakshi

భారత్‌ ‘ఎ’ మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ దూరం

Published on Wed, 11/14/2018 - 02:57

న్యూజిలాండ్‌ ‘ఎ’తో నాలుగు రోజుల అనధికారిక టెస్టులో తలపడనున్న భారత్‌ ‘ఎ’ జట్టు నుంచి రోహిత్‌ శర్మ తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌ సన్నాహకంగా ఉంటుందని ఆరుగురు టెస్టు జట్టు సభ్యులను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే ఇటీవల చాలా ఎక్కువగా క్రికెట్‌ ఆడుతున్న రోహిత్‌కు తగినంత విశ్రాంతి అవసరమని బోర్డు వైద్య బృందం నివేదిక ఇవ్వడంతో అతడు ‘ఎ’ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ నెల 16 నుంచి నాలుగు రోజుల మ్యాచ్‌ జరగనుండగా... 21న ఆస్ట్రేలియాతో భారత్‌ తొలి టి20 మ్యాచ్‌ ఆడుతుంది. ఈ నెల 16న భారత సీనియర్‌ జట్టుతో పాటు రోహిత్‌ ఆస్ట్రేలియా బయల్దేరతాడు.    

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌