వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్ ‘ఎ’ మ్యాచ్కు రోహిత్ శర్మ దూరం
Published on Wed, 11/14/2018 - 02:57
న్యూజిలాండ్ ‘ఎ’తో నాలుగు రోజుల అనధికారిక టెస్టులో తలపడనున్న భారత్ ‘ఎ’ జట్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు ఈ మ్యాచ్ సన్నాహకంగా ఉంటుందని ఆరుగురు టెస్టు జట్టు సభ్యులను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే ఇటీవల చాలా ఎక్కువగా క్రికెట్ ఆడుతున్న రోహిత్కు తగినంత విశ్రాంతి అవసరమని బోర్డు వైద్య బృందం నివేదిక ఇవ్వడంతో అతడు ‘ఎ’ మ్యాచ్కు దూరమయ్యాడు. ఈ నెల 16 నుంచి నాలుగు రోజుల మ్యాచ్ జరగనుండగా... 21న ఆస్ట్రేలియాతో భారత్ తొలి టి20 మ్యాచ్ ఆడుతుంది. ఈ నెల 16న భారత సీనియర్ జట్టుతో పాటు రోహిత్ ఆస్ట్రేలియా బయల్దేరతాడు.
#
Tags