విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మళ్లీ ఓడిన భారత్
Published on Tue, 05/10/2016 - 01:42
మార్లో (ఇంగ్లండ్): బ్రిటన్ పర్యటనను భారత మహిళల హాకీ జట్టు పరాజయంతో మొదలుపెట్టి పరాజయంతోనే ముగించింది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ 0-5తో కోల్పోయింది. సోమవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్లో టీమిండియా 0-7 గోల్స్ తేడాతో బ్రిటన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. బ్రిటన్ క్రీడాకారిణి షోనా మెక్ కాలిన్ మూడు గోల్స్తో రాణించగా... సుశన్నా టౌన్సెండ్, క్రిస్టా క్యులెన్, కేట్ వాల్ష్ , హెలెన్ వాల్ష్ ఒక్కో గోల్ చేశారు. ఈ సిరీస్ మొత్తంలో భారత జట్టు 3 గోల్స్చేసి 17 గోల్స్ను సమర్పించుకుంది.
#
Tags