రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
Published on Sun, 12/04/2016 - 11:55
బ్యాంకాక్: మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న తుది పోరులో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఆసియా కప్ లీగ్ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్.. అదే ఫలితాన్ని ఇక్కడ కూడా పునరావృతం చేయాలని భావిస్తోంది. మరొకవైపు భారత్ను కంగుతినిపించాలని పాక్ యోచిస్తోంది.
#
Tags