రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జోష్నాకు కాంస్యం
Published on Tue, 05/05/2015 - 01:53
కువైట్ సిటీ: ఆసియా స్క్వాష్ చాంపియన్షిప్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి జోష్నా చిన్నప్ప కాంస్య పతకం సాధించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో జోష్నా 6-11, 9-11, 7-11తో టాప్ సీడ్, ప్రపంచ చాంపియన్ నికోల్ డేవిడ్ (మలేసియా) చేతిలో ఓడిపోయింది.
సెమీఫైనల్ చేరుకున్నవారికి కాంస్య పతకం లభిస్తుంది. సౌరవ్ గోషాల్, దీపిక పళ్లికల్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి పతకం నెగ్గే అవకాశాన్ని కోల్పోయారు.
#
Tags