వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆటగాళ్ల గాయాలు దెబ్బతీశాయి: మ్యాథ్యూస్
Published on Sat, 03/28/2015 - 00:12
కొలంబో: ఫీల్డింగ్ వైఫల్యానికి తోడు గాయాలతో ఆటగాళ్లు దూరం కావడం ప్రపంచకప్లో శ్రీలంక అవకాశాలను దెబ్బతీసిందని కెప్టెన్ ఏంజెలో మ్యాథ్యూస్ అన్నాడు. ‘మా ఫీల్డింగ్ ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయి. అలాగే టోర్నీ కోసం ముందుగా ప్రకటించిన 15 మంది జాబితాలో ఐదుగురు ఆటగాళ్లు గాయాల కారణంగా తప్పుకున్నారు.
ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన క్వార్టర్స్లో ఆఫ్ స్పిన్నర్ కుశాల్ పెరీరాను ఆడించడంలో మేం ఎలాంటి పొరపాటు చేయలేదు. ఎందుకంటే అతడికదే తొలి వన్డే. ప్రత్యర్థికి అతడి బౌలింగ్ తీరు తెలీదు కాబట్టి ప్రయోగం చేశాం’ అని మ్యాథ్యూస్ చెప్పుకొచ్చాడు.
#
Tags