పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫైనల్లో ప్రాంజల జంట
Published on Fri, 05/25/2018 - 01:49
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో ప్రాంజల డబుల్స్ విభాగంలో ఫైనల్కు చేరింది. స్పెయిన్లో గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ ప్రాంజల (భారత్)–రలుకా సెర్బన్ (రొమేనియా) ద్వయం 6–0, 6–4తో నాలుగోసీడ్ పొలీనా లేకినా (రష్యా)– ఇసాబెల్లా షినికోవా (బల్గేరియా) జంటపై గెలుపొందింది.
#
Tags