సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐర్లాండ్ టి20 జట్టులో భారత సంతతి ఆటగాడు
Published on Sun, 06/24/2018 - 02:09
డబ్లిన్: భారత్తో జరిగే రెండు టి20 మ్యాచ్ల్లో పాల్గొనే 14 మంది సభ్యులతో కూడిన ఐర్లాండ్ జట్టును ప్రకటించారు. పంజాబ్లో జన్మించి ఐర్లాండ్లో స్థిరపడిన భారత సంతతి ఆటగాడు సిమ్రాన్జిత్ సింగ్ (సిమీ సింగ్) ఈ జట్టులో చోటు లభించింది. 31 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సిమీ సింగ్ ఇప్పటికే ఐర్లాండ్ తరఫున ఏడు వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్లు ఆడాడు.
#
Tags