వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రజతం... ఒలింపిక్ బెర్త్
Published on Sat, 04/27/2019 - 01:06
బీజింగ్: ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో రాజస్తాన్ టీనేజ్ షూటర్ దివాన్ష్ సింగ్ పన్వర్ పసిడి పతకంపై గురి పెట్టాడు. కానీ త్రుటిలో బంగారం చేజారినా... బంగారంలాంటి ఒలింపిక్స్ కోటా మాత్రం దక్కింది. ఇక్కడ జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అతను 249 పాయింట్లు సాధించాడు. కేవలం 0.4 పాయింట్ల తేడాతో స్వర్ణావకాశం కోల్పోయిన 17 ఏళ్ల దివాన్ష్ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు.
ఆతిథ్య చైనాకు చెందిన జిచెంగ్ హుయ్ 249.4 పాయింట్లతో పసిడి నెగ్గాడు. తాజా దివ్యాన్‡్ష ప్రదర్శనతో భారత్కు టోక్యో ఒలింపిక్స్లో నాలుగో బెర్త్ లభించింది. ఇదివరకు అంజుమ్, అపూర్వీ చండేలా (మహిళలు), సౌరభ్ (పురుషులు) ఒలింపిక్స్ కోటాలు సాధించారు.
#
Tags