ఎల్లో మీడియా కుట్రలు..బద్దలు కొట్టిన సీఎం జగన్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జైపూర్ జోరుకు బ్రేక్
Published on Fri, 07/15/2016 - 01:51
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న జైపూర్ పింక్ పాంథర్స్కు ఝలక్ తగిలింది. గురువారం జరిగిన మ్యాచ్లో యు ముంబా 29-23తో జైపూర్పై నెగ్గింది. సురేశ్ కుమార్ (6), కెప్టెన్ అనూప్ కుమార్ (5)ల సూపర్ రైడింగ్తో యు ముంబా ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
జైపూర్ నుంచి రాజేశ్, జస్వీర్ ఆరేసి రైడింగ్ పాయింట్లతో చెలరేగినా ఇతరుల నుంచి సహకారం కరువైంది. తొలి అర్ధభాగం వరకు 10-8తో జైపూర్ ఆధిక్యంలోనే ఉంది. అయితే ఆ తర్వాత మాత్రం ముంబా ఆటగాళ్ల ధాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38-23తో బెంగళూరు బుల్స్పై గెలిచింది.
#
Tags