వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టోక్యో ఒలింపిక్స్కు శివ్పాల్ సింగ్ అర్హత
Published on Wed, 03/11/2020 - 01:08
పాచెఫ్స్ట్రూమ్: భారత జావెలియన్ త్రోయర్ శివ్పాల్ సింగ్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఏసీఎన్డబ్ల్యూ అథ్లెటిక్స్ మీట్లో శివ్పాల్ సింగ్ ఈటెను 85.47 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణం 85 మీటర్లను కూడా శివ్పాల్ సింగ్ అధిగమించాడు. భారత్ తరఫున టోక్యో ఒలింపిక్స్కు అర్హత పొందిన రెండో జావెలియన్ త్రోయర్ శివ్పాల్ సింగ్. ఇప్పటికే నీరజ్ చోప్రా ‘టోక్యో’ బెర్త్ సాధించాడు.
#
Tags