నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెమీస్లో జోష్నా, దీపిక
Published on Sat, 04/29/2017 - 00:59
చెన్నై: ఆసియా స్క్వాష్ వ్యక్తిగత చాంపియన్షిప్లో భారత స్టార్ క్రీడాకారిణులు దీపిక పళ్లికల్, జోష్నా చినప్ప సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో దీపిక 11–3, 11–6, 11–6తో లియు లింగ్ (హాంకాంగ్)పై, జోష్నా 11–7, 11–3, 9–11, 12–10తో మిసాకి కొబయాషి (జపాన్)పై గెలిచారు.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో సౌరవ్ ఘోషాల్ 11–7, 11–7, 11–7తో విక్రమ్ మల్హోత్రా (భారత్)పై నెగ్గగా... హరీందర్ పాల్ సంధూ 8–11, 9–11, 8–11తో మాక్స్ లీ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు.
#
Tags