అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెమీస్లో జోష్నా
Published on Fri, 09/30/2016 - 23:50
ముంబై: ఇండియన్ స్క్వాష్ సర్క్యూట్ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు జోష్నా చిన్నప్ప, దీపిక పళ్లికల్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. జోష్నా సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... దీపిక క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి0ది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో జోష్నా 11-7, 5-11, 11-5, 11-5తో లియు లింగ్ (హాంకాంగ్)పై గెలుపొందగా... దీపిక 13-15, 11-8, 10-12, 8-11తో టెస్నీ ఇవాన్స (వేల్స్) చేతిలో ఓడిపోయి0ది.
#
Tags