మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత పారా సైక్లింగ్ జట్టు కోచ్గా దత్తాత్రేయ
Published on Sun, 08/27/2017 - 12:51
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సైక్లింగ్ సంఘం కార్యదర్శి కె. దత్తాత్రేయ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆయన పారా సైక్లింగ్ రోడ్ వరల్డ్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు కోచ్గా ఎంపికయ్యారు. దత్తాత్రేయతో పాటు ఆదిత్య మెహతా ఫౌండేషన్కు ఆదిత్య మెహతా అసిస్టెంట్ కోచ్గా నియమితులయ్యారు. ఈ వరల్డ్ చాంపియన్షిప్ ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు దక్షిణాఫ్రికాలో జరుగుతుంది.
#
Tags