వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘ఇంగ్లండ్ క్రికెట్ పయనం అర్థం కావడం లేదు’
Published on Sun, 06/10/2018 - 10:46
లండన్: వన్డేలపైనే పూర్తిగా దృష్టిసారిస్తూ.. టెస్టు క్రికెట్ను నిర్లక్ష్యం చేస్తు న్నదంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)పై ఆ దేశ మాజీ బ్యాట్స్మన్ కెవిన్ పీటర్సన్ విమర్శలు గుప్పించాడు. రెండేళ్లుగా వన్డేల్లో మెరుగ్గా రాణిస్తున్న ఇంగ్లండ్.. యాషెస్, న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లను చేజార్చుకుంది. ఇటీవల సొంతగడ్డపై పాకిస్తాన్తో రెండుటెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ పయనం తనకు అర్థం కావడంలేదన్న పీటర్సన్.. వరల్డ్కప్ కోసం టెస్టులను పణంగా పెడుతున్నారన్నాడు. ఇది ఎంతమాత్రం సరైన విధానం కాదన్నాడు. అసలు వారు ఏ మార్గదర్శకత్వంలో ముందుకు వెళుతున్నారో తనకు బోధ పడటం లేదన్నాడు.
#
Tags