అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుమారస్వామికి నాలుగు పతకాలు
Published on Mon, 09/17/2018 - 10:41
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో హైదరాబాద్ స్విమ్మర్ కుమారస్వామి సత్తా చాటాడు. మాస్టర్స్ అక్వాటిక్ సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డిలో జరిగిన ఈ రాష్ట్ర స్థాయి టోర్నీ లో స్వర్ణం, రెండు రజతాలు, కాంస్యంతో కలిపి మొత్తం 4 పతకాలను కొల్లగొట్టాడు. 55–59 వయో విభాగంలో బరిలోకి దిగిన కుమారస్వామి 200మీ. వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్లో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని అందుకున్నాడు.
100మీ. బ్యాక్స్ట్రోక్, 50మీ. బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్లలో రన్నరప్గా నిలిచి రెండు రజతాలను సొంతం చేసుకున్నారు. 50మీ. బటర్ఫ్లయ్ విభాగంలో మూడోస్థానంతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
#
Tags