amp pages | Sakshi

స్టేడియం బయట ఇషాంత్ లంచ్..

Published on Sun, 12/21/2014 - 00:35

భోజన ఏర్పాట్లపై ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు భోజనం విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గాబా టెస్టు మూడో రోజున శాకాహార భోజనం లేకపోవడంతో పేసర్ ఇషాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ మధ్యలో మైదానం బయటకు వెళ్లి తినాల్సి వచ్చింది. అంతకు ముందు లంచ్ మెనూలో తమకు కావాల్సిన భోజనం లేకపోవడంతో ఇషాంత్‌తోపాటు సురేశ్ రైనా కూడా నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వీరు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి, ఐసీసీ ఏసీఎస్‌యూ అధికారితో కలిసిబయటి నుంచి ఆహారం తెచ్చుకున్నారు. అయితే బయటి నుంచి స్టేడియంలోనికి ఫుడ్ అనుమతి లేదని వారిని అడ్డుకున్నారు.
 
  దీంతో చేసేది లేక ఇషాంత్, రైనా ఇద్దరూ స్టేడియం బయట తమ భోజనాన్ని కానిచ్చారు. సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంలోనూ తమకు ఇచ్చిన మెనూపై భారత జట్టు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఆ సమయంలో హ్యూస్ మరణంతో అంతటా విషాదం నెలకొనడంతో ఫిర్యాదు చేయలేకపోయింది. అడిలైడ్ టెస్టుకు భారత చెఫ్‌ను ఏర్పాటు చేసి మంచి భోజనమే అందించినా బ్రిస్బేన్‌లో మాత్రం పట్టించుకోలేదు.
 

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)