అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టైటిల్ పోరుకు లక్ష్య సేన్
Published on Sun, 10/13/2019 - 09:25
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ డచ్ ఓపెన్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్కు అడుగు దూరంలో నిలిచాడు. ఆరంభం నుంచి టోర్నీలో నిలకడగా ఆడుతున్న అతను ఫైనల్ చేరాడు. శనివారం నెదర్లాండ్స్లో జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21–12, 21–9తో ఫెలిక్స్ బురెస్టెడ్ (స్వీడన్)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించాడు.
33 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ఆత్మవిశ్వాసంతో ఆడిన లక్ష్యసేన్ ప్రత్యరి్థపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 21–9, 21–16తో భారత్కే చెందిన రాహుల్ భరద్వాజ్పై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో యుసుకె ఒనోడెర (జపాన్)తో లక్ష్యసేన్ తలపడతాడు.
#
Tags