నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టెస్టు క్రికెట్కు ధోనీ గుడ్ బై
Published on Tue, 12/30/2014 - 14:40
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. టెస్టు క్రికెట్ నుంచి తక్షణం తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టెస్టు మ్యాచ్ కూడా ధోనీ ఆడటం లేదు. జనవరి 6 నుంచి జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టుకు యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్నాడు.
#
Tags