వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పతాకధారిగా మను భాకర్
Published on Tue, 10/02/2018 - 10:03
యూత్ ఒలింపిక్స్లో భారత బృందానికి టీనేజ్ షూటింగ్ స్టార్ మను భాకర్ నేతృత్వం వహించనుంది. ఈ నెల 6 నుంచి 18 వరకు బ్యూనస్ ఎయిర్స్లో యూత్ ఒలింపిక్స్ జరుగనున్నాయి. ప్రారంభోత్సవ వేడుకల్లో 16 ఏళ్ల మను భాకర్ త్రివర్ణ పతాకంతో జట్టును ముందుండి నడిపించనుంది.
68 మందితో కూడిన భారత జట్టు ఇందులో పాల్గొంటుంది. 13 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. భారత జట్టు మంగళవారం అర్జెంటీనా బయల్దేరనుంది. జట్టు సభ్యులకు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు.
#
Tags