నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మయాంక్ మరో సెంచరీ
Published on Wed, 06/27/2018 - 01:46
లెస్టర్: ముక్కోణపు క్రికెట్ టోర్నీలో ఇంగ్లండ్ ‘ఎ’తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ ‘ఎ’ జట్టు 102 పరుగులతో నెగ్గింది. మయాంక్ అగర్వాల్ మరో సెంచరీ (112; 10 ఫోర్లు, 4 సిక్స్లు)తో చెలరేగగా... శుబ్మన్ గిల్ (72; 10 ఫోర్లు, 1 సిక్స్), ఆంధ్ర ఆటగాడు విహారి (69; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఫలితంగా భారత్ ‘ఎ’ 50 ఓవర్లలో 6 వికెట్లకు 309 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ ‘ఎ’ 41.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.
#
Tags