సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
క్వార్టర్స్లో మీడియా ఎలెవన్
Published on Sun, 09/28/2014 - 01:12
కార్పొరేట్ చాంపియన్స్ ట్రోఫీ
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో మీడియా ఎలెవన్ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో మీడియా జట్టు 78 పరుగుల తేడాతో టీమ్ శాన్విస్ సీసీపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మీడియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. శ్రీనివాస్ (50) అర్ధసెంచరీ చేశాడు. రత్న (40) రాణించాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమ్ శాన్విస్ జట్టు 16.4 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌటైంది. శ్రీనివాస్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వరుసగా మూడు లీగ్ మ్యాచ్ల్లోనూ గెలిచిన మీడియా జట్టు క్వార్టర్స్ పోరుకు అర్హత సంపాదించింది.
#
Tags