వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నైనాకు కాంస్యం
Published on Mon, 07/16/2018 - 10:25
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ నైనా జైస్వాల్ కాంస్య పతకం సాధించింది. ఇండోర్లో ఆదివారం జరిగిన యూత్ బాలికల సింగిల్స్ సెమీస్లో నైనా 12–10, 10–12, 11–4, 11–5, 8–11, 11–13, 10–12తో సెలీనా దీప్తి (తమిళనాడు) చేతిలో పరాజయం పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్లో నైనా 4–3తో వన్షిక భార్గవ్ (ఢిల్లీ)పై గెలుపొందింది.
#
Tags