amp pages | Sakshi

ఫైనల్లో నందగోపాల్, సిక్కి రెడ్డి జోడిలు

Published on Sat, 02/08/2014 - 00:13

బెంగళూరు: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందగోపాల్, సిక్కి రెడ్డి తమ భాగస్వాములతో కలిసి డబుల్స్ విభాగాల్లో టైటిల్ పోరుకు అర్హత సాధించారు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో నందగోపాల్-హేమనాగేంద్ర బాబు (ఆంధ్రప్రదేశ్) జంట 21-10, 21-11తో ఆంటోనీ బెన్నెట్-సూరజ్ జోడిపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో నందగోపాల్-సిక్కి రెడ్డి ద్వయం 21-14, 21-16తో హేమనాగేంద్ర బాబు-పూర్వీషా రామ్ జోడిని ఓడించింది.
 
 మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి-మేఘన జంట 21-14, 21-17తో ధన్యా నాయర్-మోహితా సచ్‌దేవ్ ద్వయంపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో క్వాలిఫయర్ సిరిల్ వర్మ (ఆంధ్రప్రదేశ్) 15-21, 21-18, 13-21తో అనూప్ శ్రీధర్ (కర్ణాటక) చేతిలో ఓడిపోయాడు.
 

Videos

పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..

చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు

ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..

సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన కర్నూలు

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ

కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..

సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు

ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)