రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అంధుల క్రికెట్ జట్టుకు మోదీ బ్యాట్
Published on Tue, 02/28/2017 - 14:26
ఢిల్లీ: ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన అంధుల క్రికెట్ జట్టు సభ్యులు మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసారు. ఈ సందర్భంగా మోదీ వారిని అభినందించారు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని సాధించాలని ఆకాక్షించారు. టీం సభ్యులు ఆటోగ్రాఫ్ లతో కూడిన బ్యాట్, బాల్, మోదీ పేరు గల జెర్సీని మోదీకి అందజేశారు. మోదీ కూడా తన సంతకం గల బ్యాట్, బంతిని జట్టు సభ్యులకు కానుకగా ఇచ్చారు. గత నెల 8న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ గెలిచిన విషయం తెలిసిందే.
#
Tags