ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
డైమండ్ లీగ్ ఫైనల్కు నీరజ్ చోప్రా
Published on Sat, 07/28/2018 - 01:44
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక ‘డైమండ్ లీగ్ ఫైనల్’ టోర్నీకి అర్హత సాధించాడు. ఇటీవల జరిగిన రాబట్ (మొరాకో) అంచె డైమండ్ లీగ్ సిరీస్లో నీరజ్ చోప్రా జావెలిన్ను అత్యుత్తమంగా 83.32మీ. దూరం విసిరి ఐదో స్థానంలో నిలిచాడు. తద్వారా 4 పాయింట్లు సాధించి జ్యూరిచ్లో ఆగస్టు 30న జరిగే ‘డైమండ్ లీగ్ ఫైనల్’కు అర్హత సాధించాడు. అంతకుముందు కూడా దోహా డైమండ్ లీగ్లో నాలుగో స్థానంలో నిలిచి 5 పాయింట్లు, యుజిన్ డైమండ్ లీగ్లో ఆరోస్థానంలో నిలిచి 3 పాయింట్లను సాధించాడు.
#
Tags