రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టి20లో కివీస్దే గెలుపు
Published on Sat, 01/12/2019 - 02:15
ఆక్లాండ్: శ్రీలంకతో శుక్రవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్లో న్యూజిలాండ్ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. డగ్ బ్రేస్వెల్ (26 బంతుల్లో 44; ఫోర్, 5 సిక్స్లు), స్కాట్ కుగ్లెజిన్ (15 బంతుల్లో 35 నాటౌట్; ఫోర్, 4 సిక్స్లు) దూకుడుగా ఆడారు.
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 16.5 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. తిసారా పెరీరా (24 బంతుల్లో 43; 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ (3/21), ఇష్ సోధి (3/30) మూడేసి వికెట్లు పడగొట్టారు.
#
Tags